Skip to main content

Posts

The fourth varna

India's ancient caste hierarchy has quietly acquired a fifth column: the balance sheet INDIA'S traditional social order recognised four varnas. A fifth, unofficial one has since asserted itself over the other four: capital. Functionally, only three groups now matter in the old hierarchy's modern incarnation—the financier who endows the temple, the priest who guards it while mistaking his collar for a crown, and everyone else, whose labour, votes and loyalty are the raw material both groups quietly monetise. Medals and money Start with sport, where the mismatch between talent and treasury is unusually easy to measure. A disproportionate share of India's Olympic and Commonwealth hardware traces to a handful of unglamorous places: Haryana's wrestling akharas produced Sakshi Malik, Bajrang Punia and the Phogat sisters; Punjab supplied the spine of India's hockey golden age and still stocks the national squad; Manipur, with barely 0.2% of India's population...
Recent posts

తిలక్ నిజంగా అంత గొప్పవారేనా?

  తిలక్ నిజంగా అంత గొప్పవారేనా? — ఎస్. ఎం. ముష్రిఫ్ ఐ.పి.ఎస్. (పదవీ విరమణ పొందినవారు) మాజీ పోలీసు మహాదర్శకులు ఇటీవల, 2026 ఆగస్టు 1న పుణెలో తిలక్ జయంతి సందర్భంగా ఒక పెద్ద కార్యక్రమం నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఇవ్వబడే 'లోకమాన్య తిలక్ జాతీయ పురస్కారం' ఈ ఏడాది ప్రధానమంత్రి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతుల మీదుగా ఇవ్వబడింది, మరియు ఎప్పటిలాగే ఇది విస్తృత స్థాయిలో ప్రచారం పొందింది. 1983 నుండి ప్రతి సంవత్సరం ఈ పురస్కారం దేశ ప్రగతి, అభివృద్ధి మరియు జాతిసేవలో అసాధారణ కృషి చేసిన వ్యక్తులకు ఇవ్వబడుతోంది. ఈనాటి వరకు ఈ పురస్కారం అందుకున్నవారిలో ఎస్. ఎం. జోషీ, అటల్ బిహారీ వాజ్‌పేయి, శ్రీపాద్ అమృత్ డాంగే, సామ్ పిట్రోడా, మన్మోహన్ సింగ్, టి. ఎన్. శేషన్, ప్రణబ్ ముఖర్జీ, సుధా మూర్తి, నరేంద్ర మోదీ మొదలైనవారు ఉన్నారు. ఈ పురస్కారాన్ని ఏదో ఒక ప్రసిద్ధ వ్యక్తి చేతుల మీదుగా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం తిలక్ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని తప్పకుండా నిర్వహిస్తారు, మహారాష్ట్రతో పాటు దేశవ్యాప్తంగా దీనికి విస్తృత ప్రచారం ఇస్తారు. దీని వెనుక తిలక్ గొప్పతనాన్న...

Was Tilak Really So Great?

Was Tilak Really So Great? — S. M. Mushrif I.P.S. (Retired) Former Inspector General of Police Recently, on 1 August 2026, a grand event was organised in Pune on the occasion of Tilak Jayanti. The 'Lokmanya Tilak National Award,' given every year, was this year presented to the Prime Minister's National Security Advisor Ajit Doval by the hands of Union Home Minister Amit Shah, and as always it received widespread publicity. Since 1983, this award has been given every year to individuals who have made extraordinary contributions to the country's progress, development, and national service. Among those who have received this award to date are S. M. Joshi, Atal Bihari Vajpayee, Shripad Amrit Dange, Sam Pitroda, Manmohan Singh, T. N. Seshan, Pranab Mukherjee, Sudha Murthy, Narendra Modi, and others. The award is presented by some other prominent personality. Every year, without fail, this event is held on Tilak Jayanti and is given wide publicity across Maharashtra and...

From Buddhist Dhammaraksha to 'Raksha Bandhan'

—Dr. Devaraju Maharaju First recipient of the Kaviraju Tripuraneni Ramaswamy National Award As children, we read in our history lessons about the war between Alexander and Purushottam (Porus). We learned that the war took place between the Jhelum and Chenab rivers. That is as far as it went — nobody told us the background of that war. Those events, which held great importance for compassion, human values, and morality, have indeed been recorded in history. Historians noted them in the texts they wrote. But those details never reached ordinary people. No attempt was made to bring them into school textbooks and use them to shape children into better citizens. We have often discussed among ourselves how Buddhism was destroyed while the Vedic religion grew stronger. Raksha Bandhan, too, is an important event that entered public life from Buddhism! How so? For that, we must go back to the time of the war between Alexander and Porus, which took place in June, 326 BCE. Alexander, a discip...

Why the Rohini Commission? What's the Next Step for Social Justice Among OBCs?

  T. Chiranjeevulu IAS(Ret) , Founder & President BCIF(BC Intellectuals Forum)  If the Mandal Commission was a historic turning point in India's fight for social justice for backward classes, the Justice G. Rohini Commission was an attempt to answer the question: are the reservation benefits going to OBCs after Mandal reaching all castes equally? Between these two commissions lies nearly three and a half decades of socio-political journey. From Mandal to Rohini Under Article 340 of the Indian Constitution, commissions may be set up to study the condition of socially and educationally backward classes. In this context, the Second Backward Classes Commission was formed in 1979 under the chairmanship of B.P. Mandal. Based on the Mandal Commission's report, the decision to provide 27% reservation to OBCs in central government jobs was taken in 1990. The Supreme Court examined the constitutional questions related to this policy in the Indra Sawhney vs. Union of India case ...

బౌద్ధుల ధమ్మరక్ష నుండి ‘రక్షాబంధన్‌’ వచ్చింది

           –డా. దేవరాజు మహారాజు        కవిరాజు త్రిపురనేని రామస్వామి         జాతీయ పురస్కార తొలిగ్రహీత చిన్నప్పుడు చరిత్ర పాఠాల్లో అలెగ్జాండర్‌ – పురుషోత్తమ్‌ (పోరస్‌)ల యుద్ధం గురించి చదివాం. ఆ యుద్ధం జీలం- చీనాబ్‌ నదుల మధ్య జరిగిందని తెలుసుకున్నాం. అంతవరకే -ఆయుద్ధానికి సంబంధించిన నేపథ్యం ఏమిటన్నది మనకు ఎవరూ చెప్పలేదు. గొప్ప హదయ సంస్కారానికి, మానవీయ విలువలకు, నైతికతకు ప్రాధాన్యమున్న ఆ సంఘటనలు చరిత్రలో నమోదయ్యే ఉన్నాయి. తాము రాసిన గ్రంథాల్లో చరిత్రకారులు నమోదు చేశారు. కానీ, ఆ వివరాలు సామాన్యులకు అందలేదు.  వాటిని పాఠ్య గ్రంథాల్లోకి తెచ్చి చిన్నపిల్లల్ని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే ప్రయత్నం జరగలేదు. బౌద్ధాన్ని నాశనం చేసి, వైదిక మతం బలపడుతూ వచ్చిన విషయం మనం అప్పుడప్పుడు చర్చించుకుంటూనే ఉన్నాం. ‘రక్షాబంధన్‌ కూడా బౌద్ధం నుండి జన జీవితంలోకి వచ్చిన ఒక ముఖ్యమైన ఘటనే !అది ఎలాగా? అంటే – మనం సాధారణ శకానికి ముందు 326వ సంవత్సరం జూన్‌మాసంలో అలెగ్జాండర్‌కు పోరస్‌కు మధ్య జరిగిన యుద్ధ కాలానికి వెళ్లాలి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తత...

లెక్క తప్పించిన లెక్కలు: కులగణన హామీని అధికారులు మాటల్లోనే మిగిల్చిన వైనం

రచయిత - చప్పల నాగేష్ భూషణ్ లెక్క తప్పించిన లెక్కలు కులగణన హామీని అధికారులు మాటల్లోనే మిగిల్చిన వైనం 2010 మే నెల. అప్పటి కేంద్ర ప్రభుత్వం ఏళ్ల తరబడి వ్యతిరేకించిన ఒక డిమాండ్‌కు ఎట్టకేలకు తలొగ్గింది. జనగణనలో కులాన్ని కూడా లెక్కించాలని ప్రకటించింది. దళిత, బహుజన సంఘాల పోరాటానికి పెద్ద విజయంగా పత్రికలన్నీ దీన్ని అభివర్ణించాయి. కానీ ఐదేళ్లు తిరిగేసరికి ఆ లెక్కలు ఎక్కడికి పోయాయో ఎవరికీ తెలియదు. "డేటా గజిబిజిగా ఉంది, ప్రచురించలేం" అని ప్రభుత్వమే చేతులెత్తేసింది. ఏ మంత్రీ నేరుగా "వద్దు" అనలేదు. ఏ చట్టాన్నీ రద్దు చేయలేదు. అయినా కులగణన మాత్రం ఫైళ్లలోనే కరిగిపోయింది. సామాజిక శాస్త్రవేత్త త్రినా విత్యాటిల్ దీన్ని ఓ మాటలో చెబుతారు — "బ్యూరోక్రాటిక్ డిఫ్లెక్షన్" (అధికారగణం తప్పించుకునే యుక్తి) అని. అంటే, పైకి ప్రజల డిమాండ్‌ను ఒప్పుకున్నట్టు కనిపిస్తూనే, తెరవెనుక ఆ పథకాన్నే నీరుగార్చడం. నేరుగా వ్యతిరేకిస్తే విమర్శలు వస్తాయి కాబట్టి, అధికారులు దాన్ని కాగితాల్లో, నిబంధనల్లో, గందరగోళంలో ముంచేస్తారు. పథకం కాగితం మీద బతికే ఉంటుంది. కానీ ఆచరణలో మాత్రం చచ్చిపోతుంది. 2011 ...