T. Chiranjeevulu IAS(Ret) , Founder & President BCIF(BC Intellectuals Forum) If the Mandal Commission was a historic turning point in India's fight for social justice for backward classes, the Justice G. Rohini Commission was an attempt to answer the question: are the reservation benefits going to OBCs after Mandal reaching all castes equally? Between these two commissions lies nearly three and a half decades of socio-political journey. From Mandal to Rohini Under Article 340 of the Indian Constitution, commissions may be set up to study the condition of socially and educationally backward classes. In this context, the Second Backward Classes Commission was formed in 1979 under the chairmanship of B.P. Mandal. Based on the Mandal Commission's report, the decision to provide 27% reservation to OBCs in central government jobs was taken in 1990. The Supreme Court examined the constitutional questions related to this policy in the Indra Sawhney vs. Union of India case ...
–డా. దేవరాజు మహారాజు కవిరాజు త్రిపురనేని రామస్వామి జాతీయ పురస్కార తొలిగ్రహీత చిన్నప్పుడు చరిత్ర పాఠాల్లో అలెగ్జాండర్ – పురుషోత్తమ్ (పోరస్)ల యుద్ధం గురించి చదివాం. ఆ యుద్ధం జీలం- చీనాబ్ నదుల మధ్య జరిగిందని తెలుసుకున్నాం. అంతవరకే -ఆయుద్ధానికి సంబంధించిన నేపథ్యం ఏమిటన్నది మనకు ఎవరూ చెప్పలేదు. గొప్ప హదయ సంస్కారానికి, మానవీయ విలువలకు, నైతికతకు ప్రాధాన్యమున్న ఆ సంఘటనలు చరిత్రలో నమోదయ్యే ఉన్నాయి. తాము రాసిన గ్రంథాల్లో చరిత్రకారులు నమోదు చేశారు. కానీ, ఆ వివరాలు సామాన్యులకు అందలేదు. వాటిని పాఠ్య గ్రంథాల్లోకి తెచ్చి చిన్నపిల్లల్ని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే ప్రయత్నం జరగలేదు. బౌద్ధాన్ని నాశనం చేసి, వైదిక మతం బలపడుతూ వచ్చిన విషయం మనం అప్పుడప్పుడు చర్చించుకుంటూనే ఉన్నాం. ‘రక్షాబంధన్ కూడా బౌద్ధం నుండి జన జీవితంలోకి వచ్చిన ఒక ముఖ్యమైన ఘటనే !అది ఎలాగా? అంటే – మనం సాధారణ శకానికి ముందు 326వ సంవత్సరం జూన్మాసంలో అలెగ్జాండర్కు పోరస్కు మధ్య జరిగిన యుద్ధ కాలానికి వెళ్లాలి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తత...