Skip to main content

Posts

Showing posts from 2026

Story of Gujarat State Petroleum Corporation

Nation wouldn’t have been in this situation if the oil and gas discovered in 2005 by @narendramodi and Gujarat State Petroleum Corporation was actually available today. Feku had claimed that GSPC found 20 trillion cubic feet (tcf) of gas offshore near the Krishna Godavari basin. In 2009, GSPC revised the estimate from 20 tcf to just 1 tcf. Think about the scale of Modi's lies. Not even 5% of what he claimed was true. CAG later found that ₹21,000 crore went into the sea, and not even a teaspoon of oil or gas was produced. To cover up the scam and failure, Modi allegedly forced ONGC to take over the company after becoming Prime Minister. ONGC paid $1.2 billion (₹11,400 crore) to acquire 80% stake in Modi’s marketing vessel, GSPC. Again public money is poured into save Modi's failures in Gujarat as a CM.

బీసీ ల కు ఉద్యోగాల ప్రమోషన్స్ ల లో రిజర్వేషన్స్ ఎందుకు ఇవ్వకూడదు ?

రిజర్వేషన్లు అనేవి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు భారత రాజ్యాంగం కల్పించిన ఒక ప్రాథమిక హక్కు. అందుకే రాజ్యాంగంలోని ఆర్టికల్ 15 మరియు ఆర్టికల్ 16లను ప్రాథమిక హక్కుల విభాగంలో చేర్చారు ( Part III ). ఇవి ఎవరి విచక్షణ ,దయ, దాక్షిణ్యాల మీద ఆధారపడి లేవు . శతాబ్దాలుగా నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ అణచి వేత ద్వారా సృష్టించ బడిన సామాజిక, విద్యా, ఆర్థిక అసమానతలను సరిదిద్దడానికి రూపొందించిన న్యాయబద్ధమైన వ్యవస్థ. సామాజిక విప్లవం న కు నాంది పలికిన వ్యవస్థ. ఆర్టికల్ 15 విద్యా రంగంలో సమాన అవకాశాలను కల్పించడానికి, ప్రత్యేకించి వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం ప్రత్యేక నిబంధనలు చేయడానికి రాష్ట్రానికి / కేంద్రానికి అధికారం ఇస్తుంది. ఇందులో 15(4), 15(5), 15(6) వంటి ఉపవిభాగాల ద్వారా విద్యాసంస్థల్లో రిజర్వేషన్లకు రాజ్యాంగ బద్దత కల్పించబడింది. అదేవిధంగా, ఆర్టికల్ 16 ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాలను నిర్ధారించడమే కాకుండా, 16(4) ద్వారా రాష్ట్ర / కేంద్ర సేవల్లో తగిన ప్రాతినిధ్యం లేని వెనుకబడిన వర్గాల పౌరులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించడానికి రాష్ట్రానికి/ కేంద్ర నికి అధికారం ఇవ్వబడింది. ఇది సమాన అవకా...

భయంతో హిందువులను ఏకతాటి మీదకు తీసుకురావడం: 10 అంశాలు

హిందుత్వవాది సంస్థలైన RSS, VHP, బజరంగ్ దళ్ మరియు BJP తరచుగా బహుసంఖ్యాక హిందూ జనాభాలో వారి గుర్తింపు మరియు సంస్కృతి ప్రమాదంలో ఉన్నాయని భయం కల్పించి ధ్రువీకరణ ( పోలరైజేషన్ ) వ్యూహాన్ని అనుసరిస్తాయి . ఈ వ్యూహం యొక్క ప్రధాన లక్ష్యం ఎన్నికల లాభాల కోసం హిందువులను ఏకతాటి మీదకు తీసుకురావడం మరియు ముస్లింలను ఒక సమగ్ర అదృశ్య శత్రువుగా చిత్రీకరించడం . వారి వ్యూహం యొక్క ప్రధాన 10 అంశాలు : 1.       లవ్ జిహాద్ నెరేటివ్ : ముస్లిం పురుషులు హిందూ మహిళలను ప్రేమ పేరుతో ఆకర్షించి మతం మార్చుతున్నారని ఆరోపణలు చేయడం . ఇది హిందూ జనాభాను తగ్గించడానికి జరుగుతున్న సుపరిణామక సంకల్పం అని చెప్పడం . 2.       జనాభా విస్ఫోటం భయం : ముస్లింలు బహుసంఖ్యాక హిందువుల కంటే ఎక్కువ సంఖ్యలో పెరిగి , త్వరలో భారతదేశం ముస్లిం బహుల దేశంగా మారి హిందువుల అస్తిత్వానికి ప్రమాదం ఏర్పడుతుందని ప్రచారం చేయడం . 3.       చరిత్ర పునరాలేఖనం మరియు ఔపనివేశిక నెరేటివ్ : మొఘల్ పాలకులను ...